రేషన్ బియ్యం పట్టివేత

63చూసినవారు
పల్నాడు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న లారీ రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాపురం పరిధిలో కె. వి. ఆర్ ట్రేడర్స్ వద్ద రేషన్ బియ్యం రవాణా జరుగుతుందని అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో యడ్లపాడు తహశీల్దార్, రెవెన్యూ, సివిల్ సప్లయ్ సిబ్బంది మిల్లులో తనిఖీలు చేశారు. ఓ లారీలో 282 బస్తాల రేషన్ బియ్యం, గన్ని గోతాలు 2250 సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్