ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు: ఆనందబాబు

52చూసినవారు
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఘటనను ప్రతిపక్ష వైసీపీ రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రౌడీ షీటర్ దాడిలో గాయపడి జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న సాహానను మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్