నాసిరకం మద్యమే.. వైసీపీని దెబ్బ తీసింది: కాసు

573చూసినవారు
నాసిరకం మద్యమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నో మార్లు సజ్జలతో చర్చించినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా మద్యం సేవించే వాళ్లు పార్టీకి అసలు ఓటు వేయలేదన్నారు. ఇది మాత్రమే కాకుండా మరిన్ని కారణాలు కూడా పార్టీ అభ్యర్థులను ఓడించాయని అన్నారు. ఇలా వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తుండడంతో పార్టీలో ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్