రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ

63చూసినవారు
మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలపై పట్టణంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాచర్ల జూనియర్ జడ్జి శ్రీనివాస కళ్యాణ ముఖ్య అతిథిగా పాల్గొని బైక్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, మండల న్యాయ సేవ కమిటీ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్