పల్నాడు జిల్లాలో కానిస్టేబుల్స్ కు పోస్టింగ్స్

52చూసినవారు
పల్నాడు జిల్లాలో కానిస్టేబుల్స్ కు పోస్టింగ్స్
పల్నాడు జిల్లాలో వీఆర్లో ఉన్న పలువురు పోలీసు సిబ్బందికి పోస్టింగ్స్ ఇస్తూ ఎస్పీ కంచి శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వీఆర్ లో ఉన్న ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లుకు జిల్లాలోని ఈపూరు, శావల్యాపురం, దుర్గి, మాచర్లతో సహా వివిధ పోలిస్ స్టేషన్లలో పోస్టింగ్స్ ఇస్తూ ఎస్పీ కంచి శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్