ఫారెస్ట్ కొండకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు

3285చూసినవారు
మాచర్ల పరిసర ప్రాంతాల ఫారెస్ట్ కొండను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన మంగళవారం మాచర్లలో చోటుచేసుకుంది. మాచర్ల మండలంలోని నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలలో ఉన్న కొండలను గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. నాగార్జునసాగర్ ఆనకట్టు ఆనుకొని ఉన్న రైతుల మోటర్లు పూర్తిగా దగ్నం అయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్