వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి

67చూసినవారు
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి
వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు విధిగా అనుమతి పొందాలని మార్టూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు బుధవారం సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా ganeshutsav. net కు గానీ 7995095800 వాట్సప్ నంబరుకు హాయ్ అని పంపితే ఓ లింకు వస్తుందని దానిపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుందన్నారు. తర్వాత వివరాలు నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్