ప్రత్తిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి

52చూసినవారు
ప్రత్తిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
పెదకూరపాడు మండలంలోని లగడపాడు, కన్నెగండ్ల గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి శాంతి మాట్లాడుతూ ప్రత్తిలో రసం పీల్చుపురుగుల నివారణ, గులాబీ రంగు పురుగు యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేశారు. ప్రత్తిలో పూత, కాయ రాలకుండా ఉండటానికి బోరాన్ 1. 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకొనవలెనని తెలియచేశారు.

సంబంధిత పోస్ట్