ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

54చూసినవారు
కొల్లూరు మండలంలోని లంక గ్రామాలలో కృష్ణానది వరద ఉధృతి మంగళవారం తీవ్ర స్థాయికి చేరింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బృందాలు ఏర్పాటు చేశారు. ఆ బృందాలకు బోట్లు కేటాయించారు. వాటి ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించడం. డాబా పైన ఉంటే వారికి ఆహారం సప్లై చేయటం చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు అందిస్తున్న సేవలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్