ప్రజాగళం బహిరంగ సభాస్థలిని పరిశీలించిన మాజీమంత్రి

569చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12 వతేదీ నిర్వహిస్తున్న ప్రజాగళం బహిరంగ సభ సభాస్థలిని బుధవారం మండల కేంద్రం కొల్లూరులోని గౌడపాలెం కాళీకృష్ణ గుడి వద్ద పరిశీలించారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటల కు జరిగే కార్యక్రమం ఏర్పాట్లు పై తగు సూచనలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్