వేమూరు: బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే

68చూసినవారు
తెనాలిలో గత రెండు రోజుల క్రితం దాడికి గురైన బాధితురాలు సహానాని మంగళవారం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రి నందు వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనందబాబు పరామర్శించారు. సహన ఆరోగ్య పరిస్థితిని ఆయన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆనందబాబు చెప్పారు.

సంబంధిత పోస్ట్