అమృతలూరులో జోరుగా వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

574చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని మండల కేంద్రం అమృతలూరులో బుధవారం బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి, నందిగం సురేష్, వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి, ఎమ్మెల్యే అభ్యర్థి, వరికూటి అశోక్ బాబులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు డీజే సౌండ్లు, బాలసంచాలతో అభ్యర్థులకు స్వాగతం పలికారు. మహిళల అధిక సంఖ్యలో విచ్చేసి హారతులిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్