జిల్లాలో టీడీపీ ఒక చరిత్ర సృష్టించింది

82చూసినవారు
పల్నాడు జిల్లాలో టీడీపీ ఒక చరిత్ర సృష్టించిందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్య దర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడుతూ. నరసరావుపేట, మాచర్ల రెండు దశాబ్దాల తర్వాత టీడీపీ గెలుచుకోవడం కార్యకర్తల కృషి ఫలితమే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అధికారులు, విలేకరులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

సంబంధిత పోస్ట్