పల్నాడు జిల్లాలో విషాదం.. ఇద్దరు యువకుల మృతి

580చూసినవారు
పల్నాడు జిల్లాలో మంగళవారం విషాద ఘటన జరిగింది. నరసరావుపేట పాలపాడు రోడ్లోని ప్రశాంత్ నగర్ కు చెందిన వెంకట సుధీర్ (9), సంతోశ్ కుమార్(22) స్థానికంగా ఉన్న కాలువలోకి ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరూ చనిపోయారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్