'నా దెబ్బకు పరదాలు వదిలి బురదలో దిగాడు'

64చూసినవారు
వైసీపీ పాలనలో వరదలు వస్తే ఏ నాయకుడైన వచ్చి ప్రజల కష్టాలను చూశారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 'వరదలు వస్తే పరదాలు కట్టుకునే తిరిగేవారు కూడా ఇవాళ నా దెబ్బకు బురదలోకి వచ్చాడు. ఒక రోజు తిరిగాడు.. మళ్లీ పారిపోయాడు. ప్రజాసేవకు వచ్చిన ఎవరికైనా సరే ఒక పద్థతి ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సరైన సమాయానికి సాయం అందించాలి. నిరంతరం వారితో ఉండి సమస్యలను తెలుసుకోవాల్సి ఉంటుంది' అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్