పలువురు టిడిపిలోకి చేరిక

78చూసినవారు
పలువురు టిడిపిలోకి చేరిక
కమలాపురం మండలం పెద్దచెప్పలిలో పుత్తా సమక్షంలో టిడిపిలోకి పలువురు చేరారు. పెద్దచెప్పలి గ్రామానికి చెందిన మహబూబ్ బాషాతో పాటు మరో 15 కుటుంబాలు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు. పార్టీలో చేరిన వారిని కండువా వేసి పార్టీలోకి నరసింహారెడ్డి ఆహ్వానించారు. తనను పార్టీని నమ్మి వచ్చిన వారందరికీ తాను అండగా ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్