బ్రహ్మంగారిమఠం: వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి పద్యాలు ఆవిష్కరణ

73చూసినవారు
బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధిలో.. శనివారం ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు బ్రహ్మ శ్రీ విశ్వనాథ్ ఆచారి రాసిన భక్తి పద్యాలు, స్వామి వారి మీద పాడిన ఒక పాటను శ్రీ వెంకటాద్రి స్వామి వారితో ఆవిష్కరించారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రత్యేక నైవేద్య పూజలో దర్శించుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్