స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

67చూసినవారు
స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
మైదుకూరు పట్టణంలో మంగళవారం నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమములో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం నుండి రాయల్ సర్కిల్, పొట్టి శ్రీరాములు సర్కిల్, ప్రధాన రోడ్డులలో ర్యాలీ నిర్వహించి స్వచ్చతా హీ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్