ప్రచారంలో అధిక సౌండ్ నుండి ప్రజలను కాపాడండి

77చూసినవారు
ప్రచారంలో అధిక సౌండ్ నుండి ప్రజలను కాపాడండి
మైదుకూరు పట్టణ, నియోజకవర్గ ప్రజలను ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రచారానికి జీపులలో ఏర్పాటు చేసిన మైకు ప్రచారా అధిక సౌండ్ నుండి ప్రజలను కాపాడాలని శనివారం రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు, మైదుకూరు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల వెంకటరమణ మైదుకూరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, పుష్పరాజ్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్