శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి

3976చూసినవారు
కడపజిల్ల్లా వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లెలో విద్యుత్ తీగలు తగిలి పుల్లయ్య గారి చంద్రఓబుల్ రెడ్డి(45) మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్వామి వారి ఊరేగింపు సమయంలో ఇనుముతో చేసిన హనుమంతుడి విగ్రహానికి పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా పదిమందికి గాయాలయ్యాయి. పులివెందుల ప్రైవేట్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.

సంబంధిత పోస్ట్