వేంపల్లి ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన ఈనెల 12న ఉదయం 10. 30 గంటలకు వేంపల్లెలో ప్రారంభమవుతుందని తులసిరెడ్డి అన్నారు. 12. 30 గంటలకు వేముల, సాయంత్రం 4. 30 లింగాల, 5. 30 5 సింహాద్రిపురం, 6. 00 గంటలకు పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునితరెడ్డి, తదితరి నాయకులు పాల్గొంటారని తెలిపారు.