వేంపల్లెలో కళాజాతను ప్రారంభించిన తులసి

53చూసినవారు
వేంపల్లెలో కళాజాతను ప్రారంభించిన తులసి
వేంపల్లెలో కాంగ్రెస్ పార్టీ కళాజాతాను బుధవారం కాంగ్రెస్ ఏపీ సీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కళాజాతాలో 30 మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకతను వివిధ కళారూపాలలో ప్రజలకు అర్థమయ్యే రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్