వేంపల్లి: ఐటీ ఫ్యాకల్టీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ గా అనీల్

55చూసినవారు
వేంపల్లి: ఐటీ ఫ్యాకల్టీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ గా అనీల్
ఏపీ ట్రిబుల్ ఐటీ రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నియామకం జరిగింది. వేంపల్లి మండలం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో సివిల్ ఇంజనీరింగ్ భాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బొజ్జా అనిల్ కుమార్ రెడ్డిని ప్రెసిడెంట్ గా శనివారం ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. శాశ్వత అధ్యాపకులుగా నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్