వేలాది మందితో కూటమి అభ్యర్థి శ్రీధర్ ప్రచారం

1537చూసినవారు
రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ రాజుకుంట పంచాయతీలో ఆదివారం వేలాది మందితో ప్రచారం నిర్వహించారు. ఆదివారం నియోజకవర్గ టిడిపి బాధ్యులు రూపానందరెడ్డి, మాజీ బాధ్యులు విశ్వనాధ నాయుడు, జనసేన నాయకులు నాగేంద్ర, జోగిని మణి, రాజు కుంట ఎంపీటీసీ నాగార్జున, సర్పంచ్ గుత్తి నరసింహులు ఆధ్వర్యంలో వైభవంగా ప్రచారం నిర్వహించారు. 4, 000 మందికి రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్