రాయచోటి : వైసీపీ ఎమ్మెల్సీ జికియ ఖానం పై కేసు నమోదు

67చూసినవారు
రాయచోటి : వైసీపీ ఎమ్మెల్సీ జికియ ఖానం పై కేసు నమోదు
తిరుమలలో బ్రేక్ దర్శనం టికెట్లను అమ్ముకున్నట్లు ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫారసు లేఖలతో ఆరు టికెట్లను రూ. 65 వేలకు అమ్ముకున్నట్లు బెంగళూరుకు చెందిన సాయికుమార్ ఆరోపించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ టిడిపిలో చేరబోతుండడంతో వైసిపి నేతలు నాపై కుట్ర చేశారని జఖీయా ఖానం ఆరోపించారు. మైనారిటీ మహిళలకు వైసీపీలో గౌరవం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్