రాయచోటి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి

58చూసినవారు
రాయచోటి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 74 సంఘటనలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నందికొట్కూరు, పిఠాపురం, బద్వేలు, అత్తా కోడళ్ళ మానభంగం సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్