తెదేపాలోకి వైసిపి విద్యార్థి విభాగం సెక్రటరీ

1932చూసినవారు
తెదేపాలోకి వైసిపి విద్యార్థి విభాగం సెక్రటరీ
టిడిపిలోకి వైసిపి అన్నమయ్య జిల్లా విద్యార్థి విభాగం సెక్రటరీ కలిశెట్టి మనోహర్ ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం సుండుపల్లె మండలం జి. రెడ్డివారిపల్లి గ్రామపంచాయతీ పర్యటన సందర్భంగా సొంత ఊరిలో టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, చంద్రబాబు తోనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్