ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి

85చూసినవారు
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి
వైసిపి అరాచక ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం సుండుపల్లి మండలంలోని జి. రెడ్డివారిపల్లి గ్రామపంచాయతీ నుండి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం ను రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్