కాశి శ్రీకంఠ రిష్య ఆశ్రమం వారు జ్యోతులకు ఆశీర్వాదాలు

80చూసినవారు
కాశి శ్రీకంఠ రిష్య ఆశ్రమం వారు జ్యోతులకు ఆశీర్వాదాలు
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాశీ క్షేత్రం నుంచి భూదాన మహా యజ్ఞం, కంఠ బుష్యా ఆశ్రమం వారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ను కాశి క్షేత్రంలోని కాశి విశ్వేశ్వరుడి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు శేష వస్త్రం అందించి ఆశీస్సులు అందించారు. మే 1 నుండి మే 12 వరకు జరుగుతున్న నర్మదా నది పుష్కరాల్లో పాల్గొనవలసిందిగా నెహ్రూని ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర టిడిపి ఎస్వీఎస్ అప్పలరాజును ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్