రాష్ట్రంలో కూటమి 165 సీట్లు హరీష్ మాధుర్

547చూసినవారు
జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన అంతమే లక్ష్యంగా టీడీపీకి ఓటు వేయాలని ఎంపీ అభ్యర్థి హరీష్ బాలయోగి గురువారం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్. కొత్తపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఓట్లు చీల్చే కుట్రను అధినేతల సహకారంతో భగ్నం చేయాలన్నారు. వైసీపీ దుర్మార్గాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని హరీష్ సూచించారు. రాష్ట్రంలో కూటమి 165 సీట్లు సాధిస్తుందన్నారు. జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్