దేవరపల్లిలో జోరుగా మాంసాహారం విక్రయాలు

77చూసినవారు
దేవరపల్లిలో జోరుగా మాంసాహారం విక్రయాలు
దేవరపల్లిలో మాంసాహారం విక్రయాలు బుధవారం జోరుగా సాగాయి. గాంధీ జయంతి పురస్కరించుకొని మాంసాహారం విక్రయించకూడదని అధికారులు ముందస్తుగానే హెచ్చరించారు. అయితే గ్రామంలో ప్రధాన రోడ్లపైనే విచ్చలవిడిగా మాంసాహారం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్