ప్రజల మంచి కోసమే కూటమి ప్రభుత్వం వచ్చింది

52చూసినవారు
ప్రజల మంచి కోసమే కూటమి ప్రభుత్వం వచ్చింది
ప్రజల మంచి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్