కాకినాడ రూరల్: 12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

82చూసినవారు
కాకినాడ రూరల్ లో 12. 6 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ లో సూర్య నగర్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రోడ్డుకు శంకుస్థాప ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, తెలుగుదేశం నాయకులు వై. వి. దాసు జనసైనికులు కార్యకర్తలు తదితరులు చేశారు.

సంబంధిత పోస్ట్