కాకినాడ: నిత్య స్మరణీయురాలు డొక్కా సీతమ్మ

65చూసినవారు
కాకినాడ: నిత్య స్మరణీయురాలు డొక్కా సీతమ్మ
అన్నదాతగా డొక్కా సీతమ్మ ప్రపంచానికి అదర్శరాలు అని శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ అన్నారు. ఆదివారం కాకినాడ సత్కళా వాహినిలో ఆంద్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ 183వ జయంతి వేడుకలను ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా. అద్దంకి రాజా ఆధ్వర్యంలో వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ వ్వవస్ధాపకుడు డా. నందిక మహాలక్ష్మి కుమార్ అధ్యక్షత ఏర్పాటైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్