టూరిజం దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలి

77చూసినవారు
టూరిజం దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలి
టూరిజం దిశగా ఆంద్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలని కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కెపి రాజు ఆకాంక్షించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వికెవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో బుధవారం స్వర్ణాంధ్ర 2047 విజన్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు, హిస్టరీ లెక్చరర్ సిహెచ్ భవాని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ రాజు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్