పిచ్చుక లంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి

65చూసినవారు
ఆత్రేయపురం మండలంలోని పిచ్చుక లంక గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందులు దుర్గేశ్ అన్నారు. ఈ మేరకు పిచ్చుకలంక గ్రామాన్ని ముంబైకి చెందిన ఒబెరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ సందర్శించిన నేపథ్యంలో వారితో కలిసి మంత్రి సోమవారం పర్యటించారు. గ్రామ పర్యాటక, వ్యాపార అభివృద్ధిపై చర్చించారు.

సంబంధిత పోస్ట్