21న నీటి సరఫరా బంద్

76చూసినవారు
21న నీటి సరఫరా బంద్
యానాం ప్రజాపనులశాఖ రక్షిత మంచినీటి విభాగం ఆధ్వర్యంలోని పట్టణ నీటి పథకంలో మరమ్మతులు చేప ట్టనున్నారు. దాంతో శనివారం సాయంత్రం మెట్టకూరు, గోపాల్ నగర్, అంబేడ్కర్ నగర్, ఫ్రాన్స్ తిప్ప, కురసాంపేట ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని ఈఈ చంద్రశేఖరన్ గురువారం తెలిపారు. ప్రజలు నీటిని ముందుగా నిల్వ చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్