తెలుగు ప్రజలకు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు

75చూసినవారు
తెలుగు ప్రజలకు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు
వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలందరికీ నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు దాతలు ముందుకు వచ్చి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ కాలుష్యం లేకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్