ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదంటూ రైతులు ఆవేదన

77చూసినవారు
ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదంటూ రైతులు ఆవేదన
పిఠాపురం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం వైఎస్ జగన్ పర్యటించారు. రమణక్కపేట, పాత ఇసుకపల్లి, నాగులపల్లి, యు. కొత్తపల్లి ప్రాంతాల్లో వరదల కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతుల్ని పరామర్శించారు. రైతులు నీట మునిగిన వరినాట్లను జగన్‌కు చూపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్