రాజమండ్రి: టెట్ పరీక్షకు 139 మంది గైర్హాజరు

60చూసినవారు
రాజమండ్రి: టెట్ పరీక్షకు 139 మంది గైర్హాజరు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం 3వ రోజు ప్రశాంతంగా జరిగిందని తూ. గో. జిల్లా డీఈవో వాసుదేవరావు తెలిపారు. తూ. గో జిల్లాలో మొత్తం 959 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 820 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 139 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్లుగా అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్, హెచ్. ఏంలు సత్యనారాయణ గణపతి వ్యవహరిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్