జగన్ తిరుపతిని అవినీతికి కేంద్రంగా మార్చారు: ఎమ్మెల్యే

62చూసినవారు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మాజీ సీఎం జగన్ అవినీతికి కేంద్రంగా మార్చారని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్‌కు లేదన్నారు. డిక్లరేషన్‌ ఇచ్చి తిరుమల దర్శనానికి వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్