కడియం: మల్టీపర్పస్ యాక్టివీటి సెంటర్ ప్రారంభించిన మంత్రి

65చూసినవారు
కడియం మండలంలోని దామిరెడ్డిపల్లి గ్రామంలో మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్