మలికిపురం: 'మాలలు త్యాగాలకు సిద్ధం కావాలి’

51చూసినవారు
రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాలలు త్యాగాలకు సిద్ధం కావాలని మాలల న్యాయ పోరాట సమితి జేఏసీ పిలుపు నిచ్చింది. మలికిపురంలో మంగళవారం జరిగిన సమావేశం నాలుగు మండలాల అధ్యక్షులు రాజబాబు, ఫిలిప్ రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. వర్గీకరణపై తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంపై జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని, నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్