మలికిపురం: కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దేవ

77చూసినవారు
మలికిపురం మండలం రామరాజులంక గ్రామంలోని ముద్దలవారిమెరకలో కొలువు తీరిన శ్రీకనక దుర్గమ్మను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గమ్మవారు ప్రజలకు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్