అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీకి బిగ్ షాక్

76చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీకి బిగ్ షాక్
అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గ జనసేన పార్టీ కీలక నేత నూకల లక్ష్మయ్య జనసేన నుంచి వైసీపీలో చేరారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు నూకల లక్ష్మయ్యకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు విజయానికి కృషి చేస్తానని లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్