మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్

82చూసినవారు
నాగాయలంక మండలంలోని ఏటిమొగలోని ఎంపీపీ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తుంది లేనిది ఆయన అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా మంచి భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగారు. విద్యార్థులు చెప్పిన సమాధానానికి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్