హత్య కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్: డిఎస్పీ

83చూసినవారు
మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం మోపిదేవిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన బడే సత్యనారాయణకు కోసూరు సాంబశివరావుకు ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ రాత్రి కిరాయి వ్యక్తులతో హత్య చేయించినట్లు తెలిపారు. ఆరుగురుని రిమాండ్ కు పంపిస్తునట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్