వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పర్యటన

61చూసినవారు
గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెనిగండ్ల రాములు పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెనిగండ్ల రాములు ప్రత్యేక బోట్ల ద్వారా ముంపు గ్రామాలకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్