21 వరకు ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం కొనసాగింపు

69చూసినవారు
21 వరకు ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం కొనసాగింపు
జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమం ఈనెల 21వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితాలో గాని, ఓటరు గుర్తింపు కార్డులో గాని తేడాలను ఈనెల 28 వ తేదీ నాటికి తొలగించడం జరుగుతుందన్నారు. అలాగే ఈనెల 28వ తేదీ నాటికి ఫోటో ఓటర్ల జాబితాలోని సరిగా లేని ఫోటోల స్థానంలో బాగా నాణ్యత గల ఫోటోలను అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్