సిపిఓపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ లు

85చూసినవారు
జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన సీపీఓపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీకి జర్నలిస్టులు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. సీపీఓపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సీఎం దృష్టికి సమస్య తీసుకువెళతామని జర్నలిస్టులు కలెక్టర్ కు వివరించారు. సానుకూలంగా స్పందించి తగు విచారణ చేపడతామని కలెక్టర్ డీకే. బాలాజీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నంకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్